--మీరెన్ని చేసినా ఆయన "ఆగడు".-- |
ఆయన పని పూర్తయ్యే వరకు ఏ అరాచక శక్తులకు,కుట్రలు,కుతంత్రాలకు భయపడడు..
ఇందిరమ్మకే భయపడలేదు
సోనియమ్మకే వణకలేదు
YSR కే వెన్ను చూపలేదు.
మందుపాతరలే ఏం పీకలేకపోయాయి
మృత్యువే నువ్వింకా ప్రజా సేవ చేయాలి బ్రతకమంది...
అమరావతి ని ఆంధ్రప్రదేశ్ కి రాజధాని చేసి
పోల"వరం" కట్టి
రాయలసీమ ను "రతనాల సీమగా" మార్చి
ఉత్తరాంధ్ర కు ఉజ్వల భవిష్యత్తు ను ఇవ్వాలనీ
దేవుడు ఆయనకు తోడుగా ఉండి..
మళ్ళీ CM గా చేసాడు...
సీమ పౌరుషం అంటే చంపడం,నరకడం,కాల్చడం కాదూ!
ఎందుకురా నాయనా వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రం ని చూడకుండా పర్సనల్ టార్గెట్స్..ఆయన మీద ఆయన కుటుంబం మీద..వీలయితే డెవలప్మెంట్ చేద్దాం డ్యూడ్ మహా అయితే తిరిగి వాల్లు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు. అనే Theme ఆయనది.
మీ నాయన పాలన నడిచిందే ఇప్పుడు అక్కడ దొర పాలన నడిచిందే గతంలో ఆయన చేసిన సంస్కరణల మీద అది గుర్తు పెట్టుకుని అయినా మాట్లాడండి.....
0 Comments